భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న రవాణా కార్మికులపై పోలీసు హింస, 5,000 మందికి పైగా అరెస్టు
48,000 మంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికులు ఐదు వారాలుగా సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెకు నాయకత్వం వహిస్తున్న కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నాయకులతో సహా 5,000 మందికి పైగా కార్మికులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం"ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి" (“preventive custody”) తీసుకుంది.
•క్రాంతి కుమార